ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను సీఎం జగన్ చదువుతున్నారని ఏపీపీసీసీ చీఫ్ షర్మిల ఇటీవల ఓ సమావేశంలో విమర్శించారు. సన్నాహక సమావేశాల్లో తాము ముందుగానే సిద్ధం చేశారురాని ఆదివారం తాడిపత్రిలో జరిగిన బహిరంగ సభలో జగన్ స్క్రిప్ట్ను చదివేందుకు వీలుగా ప్యాడ్ ఏర్పాటు చేశారు దీంతో నెటిజన్లు సీఎంను ట్రోల్ చేస్తున్నారు.
Posted inAndhara Pradesh Political